ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థులను తాళ్లతో కట్టేసిన ఉపాధ్యాయులు..!

By

Published : Nov 28, 2019, 5:30 PM IST

పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు తాళ్లతో కట్టేశారు. అనంతపురం జిల్లా మసాలపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ అమానవీయ సంఘటన జరిరగింది.

teacher tie ropes to students at ananthapur district
విద్యార్థులను తాళ్లతో కట్టేసిన ఉపాధ్యాయులు

విద్యార్థులను తాళ్లతో కట్టేసిన ఉపాధ్యాయులు..!

అనంతపురం జిల్లా కదిరిలోని మసాలపేట ప్రాథమికోన్నత పాఠశాలలో... ఉపాధ్యాయులు ముగ్గురు విద్యార్థులను తాళ్లతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. తల్లిదండ్రుల సూచన మేరకే ఇలా చేసినట్లు ఉపాధ్యాయులు తెలపడం గమనార్హం.

Intro:రిపోర్టర్. శ్రీనివాసులు
సెంటర్. కదిరి
జిల్లా. అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46a_28_Vidyarthulnu_Kattesina_Upadhyulu_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మునిసిపల్ మసాల పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ముగ్గురు విద్యార్థులను తాళ్లతో కట్టేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల సూచన మేరకు పిల్లల కాళ్లు చేతులు కట్టేసి ఉపాధ్యాయులు తెలపడం గమనార్హంConclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details