అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం రాత్రి 23 మంది తెదేపా కార్యకర్తలు అరెస్టయ్యారు. 2018 అగస్టులో ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసు వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం రాత్రి 23 మంది తెదేపా కార్యకర్తలు అరెస్టయ్యారు. 2018 అగస్టులో ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసు వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.