ఆంధ్రప్రదేశ్

andhra pradesh

23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్

By

Published : Mar 31, 2021, 8:22 AM IST

ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసుకు సంబంధించి 23 మంది తెలుగుదేశం కార్యకర్తలను అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్
23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం రాత్రి 23 మంది తెదేపా కార్యకర్తలు అరెస్టయ్యారు. 2018 అగస్టులో ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసు వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details