- 'గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం'
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్లోని విద్యార్థులతో వెంకయ్య నాయుడు ముఖాముఖి నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీఆర్సీ ఒప్పుకునే ప్రసక్తే లేదు: బండి శ్రీనివాసరావు
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో భవిష్యత్త్ కార్యచరణను ఖరారు చేస్తామని..అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
ఉద్యోగులకు నష్టం కల్గించే పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రకాశం జిల్లాలో పెట్రోల్ సీసాతో వృద్ధ దంపతుల నిరసన
ప్రకాశం జిల్లా వెలిగండ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద పెట్రోల్ సీసాతో వృద్ధ దంపతుల నిరసన వ్యక్తం చేశారు. తమ పొలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నయా స్టైల్లో 'మద్యపాన నిషేధం'.. త్వరలో ప్రత్యేక కోర్టులు.. సీఎం కొత్త ప్లాన్!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మద్యపాన నిషేధ చట్టానికి సవరణలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కొన్ని సడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎనిమిదేళ్ల చిన్నారిపై రేప్.. అరెస్ట్ చేసే సమయంలో పోర్న్ చూస్తూ..