PRATHIDHWANI బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా

By

Published : Jan 19, 2023, 9:28 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తోన్న బదిలీలు, పదోన్నతులకు ఆదేశాలు వెలువరించింది రాష్ట్రప్రభుత్వం. ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడకుండానే ఉపాధ్యాయుల నుంచి వినతుల వెల్లువ మొదలైంది. జీవో  317 తర్వాత మెదటిసారి జరుగుతోన్న ప్రక్రియ కావడంతో ఈ వినతుల తాకిడి ఎక్కువ ఉంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి? ఉపాధ్యాయుల వినతులు, అభ్యంతరాల పరిష్కారానికి చోటు లభిస్తుందా? ఎలాంటి వివాదాలూ లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే ప్రభుత్వం ఏంచేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.