సిర్పూర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప కాగజ్నగర్ కేంద్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం చేసేందుకు సిద్ధమయ్యారు. ట్రస్టు నిర్వహణ కోసం దాదాపుగా రూ.కోటి విలువచేసే తన ఆస్తులను సైతం విరాళంగా ప్రకటించి అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి : 'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'