ETV Bharat / state

KRMB: 'ఏపీపై తెలంగాణ ఫిర్యాదు.. ఆర్డీఎస్ పనులు ఆపేలా ఆదేశాలివ్వండి'

author img

By

Published : Jul 12, 2022, 4:56 PM IST

Updated : Jul 12, 2022, 6:44 PM IST

KRMB
KRMB

16:54 July 12

KRMB: కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాసిన ఈఎన్‌సీ మురళీధర్

KRMB: ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు అనుమతి లేకున్నా ఏపీ పనులు కొనసాగిస్తోందని కేఆర్​ఎంబీకి లేఖలో వివరించారు. బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు. పనులు ఆపేలా ఏపీని నిలువరించాలని కేఆర్​ఎంబీని లేఖలో కోరింది.

ఇవీ చదవండి: భారీ వర్షాలతో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్రకటిత బంద్!

మత్తడి దూకుతున్న భద్రకాళీ చెరువులో చేపల వేట.. క్యూకట్టిన స్థానికులు

విమానాల్లో బ్యాలెట్​ బాక్స్​ల జర్నీ.. ప్యాసింజర్​లా టికెట్​.. స్పెషల్​ సీట్​!

Last Updated :Jul 12, 2022, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.