ETV Bharat / jagte-raho

పరకాలలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Oct 8, 2020, 6:26 PM IST

SBI Bank employee suicide in warangal rural district in parakala
పరకాలలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను మంథని ఎస్బీఐ శాఖలో క్యాషియర్​గా పనిచేస్తున్నారు. భూపాలపల్లికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు.

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మంథని ఎస్బీఐ శాఖలో క్యాషియర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

అతన్ని భూపాలపల్లికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండీ: కన్నీటిసంద్రం: ఆ చిన్నారుల మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.