ETV Bharat / jagte-raho

గుండెపోటుతో.. ఏపీ రాజధానికి చెందిన మరో రైతు మృతి

author img

By

Published : Jan 22, 2021, 11:57 AM IST

farmer-dies-of-heart-attack-at-amaravati-capital in andhra pradesh
గుండెపోటుతో.. ఏపీ రాజధానికి చెందిన మరో రైతు మృతి

అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. ఏపీ రాజధాని నిర్మాణానికి 46 సెంట్లు పొలం ఇచ్చిన రైతు... షేక్ కరీముల్లా గుండెపోటుతో మరణించారు.

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి రాజధానిలో మరో రైతు మృతి చెందారు. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన షేక్ కరీముల్లా గుండెపోటుతో మరణించారు.

ఏపీ రాజధాని నిర్మాణానికి 46 సెంట్లు పొలం ఇచ్చిన షేక్ కరీముల్లా.. రాజధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 400వ రోజు నిర్వహించిన ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.