ETV Bharat / jagte-raho

అప్పుల బాధ తట్టుకోలేక స్వర్ణకారుడి ఆత్మహత్య

author img

By

Published : Dec 22, 2020, 7:57 AM IST

jewelery man suicide
ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుడు

అప్పుల బాధ తట్టుకోలేక జగిత్యాల జిల్లాకు చెందిన స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలో పురుగుల మందు తాగి విగతజీవిగా మారాడు. మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

అప్పుల బాధ తట్టుకోలేక జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రానికి చెందిన తొగేటి రమేష్ అనే స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలో పురుగుల మందు తాగి విగతజీవిగా మారాడు.

మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. లాక్ డౌన్ మూలంగా పనులు లేకపోవడంతో అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని చిట్టీలో రాశాడు.

ఇదీ చదవండి:తాళి కట్టేందుకు యత్నించి.. పురుగుల మందు తాగాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.