ETV Bharat / city

Attack On Police: పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి.. ఎక్కడంటే?

author img

By

Published : Jan 16, 2022, 6:59 PM IST

Attack On Police
పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి

Attack On Police: ఊహించని రీతిలో పోలీసులపై దాడి జరిగింది. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై తిరగబడ్డారు పేకాటరాయుళ్లు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

Attack On Police: పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. భీమడోలు మండలం గుండుగొలనులో ఏర్పాటు చేసిన పేకాట శిబిరం వద్దకు మఫ్టీలో వెళ్లగా వారిపై పేకాటరాయుళ్లు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాటరాయుళ్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

విద్యాసంస్థల సెలవుల పొడిగింపు ఆలోచన లేదు: మంత్రి సురేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.