ETV Bharat / city

Vaccination : 'కొవిడ్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : May 28, 2021, 1:34 PM IST

ghmc commissioner, ghmc commissioner lokesh kumar
జీహెచ్​ఎంసీ కమిషనర్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్

ప్రజలంతా కరోనా మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

ప్రజలంతా కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రేటర్ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

టీకా తీసుకోవడానికి వచ్చే వారితో మాట్లాడారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.