ETV Bharat / business

మార్కెట్లకు మళ్లీ నష్టాలు.. సెన్సెక్స్ 115 డౌన్

author img

By

Published : Mar 31, 2022, 9:23 AM IST

Updated : Mar 31, 2022, 3:45 PM IST

stock market live updates
స్టాక్​ మార్కెట్ న్యూస్​

15:31 March 31

స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 115 పాయింట్లు తగ్గి 58వేల 569 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 17వేల 465 వద్ద ముగిసింది. గత సెషన్​లో సెన్సెక్స్ 740, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కాస్త ఫలప్రదంగా సాగడం, ముడి చమురు ధరలు దిగిరావడం ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. గురువారం ఉదయం కూడా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనా.. ఆ జోరు ఎక్కువ సేపు కొనసాగలేదు.

09:12 March 31

stock market live updates

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 107 పాయింట్లు పెరిగి 58,791కి చేరింది. నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 17,533 వద్ద ట్రేడవుతోంది. ఐఓసీ ఎషియన్ పెయింట్స్, జేఎస్​డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిండాల్కో, బజాజ్ ఫిన్​సర్వ్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated :Mar 31, 2022, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.