ETV Bharat / business

దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

author img

By

Published : May 10, 2021, 8:11 AM IST

Updated : May 10, 2021, 8:27 AM IST

oil-marketing-companies-have-decided-to-raise-petrol-and-diesel-prices-again
దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

08:07 May 10

కొనసాగుతున్న పెట్రో మంట

దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్​ను లీటర్​కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.91.53కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.06కి పెరిగింది.

ఇతర నగరాల్లో

మరోవైపు, ముంబయిలో పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరువవుతోంది. ప్రస్తుతం లీటరు ధర రూ.97.86గా ఉంది. డీజిల్ ధర రూ.89.17కి చేరింది. చెన్నైలో లీటరు ధర రూ.93.38 ఉండగా.. డీజిల్ రూ.86.96కి చేరింది. కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా... రూ.91.66, రూ.89.17గా ఉన్నాయి.

ఇదీ చదవండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

Last Updated :May 10, 2021, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.