ETV Bharat / bharat

కుప్పకూలిన భవనం- తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 9, 2021, 10:29 AM IST

Updated : Nov 9, 2021, 2:25 PM IST

Three houses collapsed
కుప్పకూలిన భవనం

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముంబయి, జై మహారాష్ట్ర నగర్ మురికివాడలో ఓ భవనం కుప్పకూలిన (building collapse in mumbai) ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

కుప్పకూలిన భవనం

మహారాష్ట్ర ముంబయిలో (building collapse in mumbai) ప్రమాదం జరిగింది. జై మహారాష్ట్ర నగర్ మురికివాడలోని సియోన్​ కోలివాడలో ఓ భవనం కుప్పకూలింది. అందులో ఉన్న తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Three houses collapsed
కుప్పకూలిన భవనం

అయితే.. భవనంలో మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Last Updated :Nov 9, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.