ETV Bharat / bharat

రైతు ఉద్యమంపై చర్చకు వాయిదా తీర్మానం

author img

By

Published : Feb 1, 2021, 7:26 PM IST

Leader of Opposition
సభా కార్యకలాపాలను రద్దు చేయండి: కాంగ్రెస్

రాజ్యసభలో రైతుల పోరాటంపై చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ సహా పలువురు ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​.. సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న పోరాటాంపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఆయనతో పాటు మరో కాంగ్రెస్​ ఎంపీ దీపేందర్​ హుడా, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కూడా రూల్​ నంబర్​ 267 కింద నోటీసులు ఇచ్చారు.

నూతన సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు ఇటీవల బహిష్కరించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.