ETV Bharat / bharat

నదిలో పడవ బోల్తా- ముగ్గురు మృతి, 20 మందికిపైగా గల్లంతు

author img

By

Published : Jan 19, 2022, 1:04 PM IST

Updated : Jan 19, 2022, 1:16 PM IST

Boat capsizes in Gopalganj
Boat capsizes in Gopalganj

12:56 January 19

నదిలో పడవ బోల్తా- ముగ్గురు మృతి, 20 మందికిపైగా గల్లంతు

బిహార్​ గోపాల్​గంజ్​లో విషాదం జరిగింది. రైతులతో వెళ్తున్న ఓ పడవ.. భగవాన్​పుర్​ వద్ద నదిలో బోల్తా పడింది. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా గల్లంతయ్యారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

రైతులు వ్యవసాయం చేసేందుకు నదిలో నుంచి మరోవైపునకు పడవలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకున్నారు.

Last Updated :Jan 19, 2022, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.