తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం రాముని అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు గురువారం రుక్మిణీసమేత కృష్ణుని అవతారంలో భక్తులను అనుగ్రహించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం రాముని అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు గురువారం రుక్మిణీసమేత కృష్ణుని అవతారంలో భక్తులను అనుగ్రహించారు.