ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్​రెడ్డి

author img

By

Published : Feb 28, 2020, 11:25 PM IST

MP Avinash Reddy who started the development program
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్​రెడ్డి

కడప జిల్లా వేంపల్లి మండలం తలమడుగుపల్లిలో పలు అభివృద్ధి పనులను కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. మినరల్ వాటర్ ప్లాంట్​ను ప్రారంభించిన అనంతరం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీసీ కాలనీలోని శివాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఓఎస్​డీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్​రెడ్డి

ఇదీ చదవండి:

కడప పెద్ద దర్గాను సందర్శించిన హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.