ETV Bharat / state

సకల అసౌకర్యాలకు చిరునామా.. ఈ ప్రభుత్వ పాఠశాల

author img

By

Published : Feb 17, 2020, 1:50 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం పెదబోరబంద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల.. సకల అసౌకర్యాలకు చిరునామాగా మారింది. ఇక్కడ మధ్యాహ్న భోజనం వండేందుకు సరైన గది లేదు. తాటాకుల షెడ్డు వేసి వంట చేయాల్సి వస్తోంది. 470 మంది విద్యార్థులకు ఒకటే మరుగుదొడ్డి ఉంది. ఇంత మందికి సరిపడా గదులు లేక.. శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

problems at vizianagaram govt school
పెదబోరబందలోని ప్రభుత్వ పాఠశాల

పెదబోరబందలోని ప్రభుత్వ పాఠశాల

ఇదీ చూడండి:

విజయనగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.