ETV Bharat / state

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..

author img

By

Published : Dec 25, 2022, 2:20 PM IST

love couple
ప్రేమజంట

Lovers Commit Suicide: తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు.

Lovers Commit Suicide: తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.