ETV Bharat / state

దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటాం - మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

author img

By

Published : May 18, 2022, 2:22 PM IST

Minister Amarnath: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో .. పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Minister Amarnath
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ..పది అంశాల్లో ఏపీ పాల్గొంటుంది

Minister Amarnath: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ..పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర వనరులపై ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో ఐటీ అభివృద్ధి దిశగా దావోస్‌ సదస్సులో ప్రస్తావిస్తామన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ..పది అంశాల్లో ఏపీ పాల్గొంటుంది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.