ETV Bharat / state

డా.సుధాకర్​ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్​ను​ ప్రశ్నించిన సీబీఐ

author img

By

Published : Jun 4, 2020, 10:27 PM IST

మత్తు వైద్యుడు సుధాకర్​ వ్యవహారంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్​ నీలవేణి దేవిని సీబీఐ అధికారులు విచారించారు.

సుధాకర్​ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ప్రశ్నించి సీబీఐ
సుధాకర్​ కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ప్రశ్నించి సీబీఐ

నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలవేణి దేవిని సీబీఐ అధికారులు గురువారం విచారించారు. అనంతరం ఆస్పత్రిలో సుధాకర్‌ సర్వీసు రికార్డు, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కేసులో సుధాకర్​ తల్లి హైకోర్టులో హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై శుక్రవారం విచారణ జరగనుంది.

ఇదీ చూడండి..

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.