ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్​బాబు ఫ్యామిలీ

author img

By

Published : Jan 9, 2023, 4:27 PM IST

Manchu Mohan Babu: ఈ రోజు తిరుమలలో శ్రీవారిని మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Manchu family visited Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న... మంచు ఫ్యామిలీ

Manchu Mohan Babu: తిరుమల శ్రీవారిని మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు విష్ణుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.