శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని తమిళనాడుకు చెందిన బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్ డ్రైవర్ మృతి చెందాడు.
వలస కూలీలను చెన్నై నుంచి కొలకత్తా తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధరించారు.
ఇదీ చదవండి: