ETV Bharat / state

పాముకాటుతో మహిళ మృతి

author img

By

Published : Sep 15, 2020, 7:29 AM IST

Woman dead by snakebite
పాముకాటుతో మహిళ మృతి

ప్రకాశం జిల్లాలోని గణేశునిపల్లి గ్రామానికి చెందిన మహిళ.. పాము కాటుతో మృతి చెందింది.

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం గణేశునిపల్లి గ్రామంలో జాజుల రవణమ్మ (38) అనే మహిళ పాము కాటుతో మృతి చెందింది. పశువుల మేత కోసం గడ్డి వాములో నుంచి గడ్డి తీస్తున్న సమయంలో పాము... చేతిపై కాటు వేసింది. భర్త రమణయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చూడండి:

మార్కాపురం హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.