ETV Bharat / state

మార్కాపురం హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

author img

By

Published : Sep 13, 2020, 1:08 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగిన హత్య కేసులో... ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు వెంకటేశ్వర్లు భార్య అశ్వినితో పాటు ఆమె ప్రియుడు దేవరాజ్​ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Two accused were arrested in Markapuram murder case
మార్కాపురం హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్



ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగిన హత్య కేసులో... ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 29న జరిగిన హత్య కేసులో మృతుడి భార్య అశ్వినితో సహా ఆమె ప్రియుడు దేవరాజ్​ను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే వెంకటేశ్వర్లు హత్యకు కారణమని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించాడు. పక్కా ప్రణాళిక ప్రకారమే భర్త వెంకటేశ్వర్లును తీసుకెళ్లి ప్రియుడితో కలిసి అశ్విని హత్య చేయించింది డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 3 లక్షల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల విక్రయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.