ETV Bharat / state

కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరం: పవన్​

author img

By

Published : Dec 29, 2022, 2:04 PM IST

PAWAN ON KANDUKURU INCIDENT
PAWAN ON KANDUKURU INCIDENT

JANASENA PAWAN ON KANDUKURU INCIDENT : చంద్రబాబులో బహిరంగ సభలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరం అన్నారు.

PAWAN ON KANDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ అన్నారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.