ETV Bharat / state

కస్తూర్బా పాఠశాలలో కరోనా... 22 మందికి పాజిటివ్

author img

By

Published : Apr 15, 2021, 8:29 PM IST

students confirmed covid positive in adhoni kurnool district
ఆదోని కస్తూర్బా పాఠశాల

కర్నూలు జిల్లా ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 14 మంది విద్యార్థినులు సహా మరో 8 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.

కర్నూలు జిల్లా ఆదోనిలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వారికి కరోనా పరీక్షలు చేయించగా 14 మంది బాలికలకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరితో పాటు పాఠశాలలో పనిచేసే 8 మంది సిబ్బందికీ కరోనా సోకింది. పాజిటివ్ నిర్ధరణ అయిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపిస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

యూనిఫామ్​లో ఉన్న పోలీసుపై దాడి

కూన రవికి రాజాం కోర్టులో బెయిల్.. లొంగిపోయిన అందరికీ​ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.