MURDER: నంద్యాలలో వ్యక్తి​ దారుణ హత్య

author img

By

Published : Dec 4, 2021, 10:59 PM IST

murder at nandyal

MURDER: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో.. గఫార్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

MURDER: కర్నూలు జిల్లా నంద్యాల నడిగడ్డ ప్రాంతంలో గఫార్(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గఫార్ ఇంటివద్ద ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో.. గఫార్ అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గఫార్ ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Shilpa Chowdary Case: శిల్పా కేసులో కొత్త క్యారెక్టర్​.. కస్టడీలో కీలక విషయాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.