ETV Bharat / state

బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ భ్రమరాంబాదేవి దర్శనం

author img

By

Published : Oct 18, 2020, 10:32 PM IST

కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం శ్రీ భ్రమరాంబాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

srisailam temple
srisailam temple

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజైన ఆదివారం శ్రీ భ్రమరాంబాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లను మయూర వాహనంపై కొలువుదీర్చి అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో కుమారి పూజ నిర్వహించారు. వాతావరణం అనుకూలించకపోవటంతో ఆలయ ఉత్సవం రద్దు చేశారు.

ఇదీ చదవండి

10,655 మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.