కర్నూలు జిల్లాలో విద్యుదాఘాతంతో రైతులు మృతి చెందుతున్నారు. ఇవాళ ఒక్క రోజే నలుగురు అన్నదాతలు విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఆస్పరి మండలం కలపరిలో వీరభద్రి అనే వ్యక్తి మృతి చెందగా.. మంత్రాలయం మండలం బూదూరులో రామాంజయ్య అనే రైతు విద్యుత్షాక్తో చనిపోయారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి...వరుణుడి రాక కోసం రైతులు యాగం