ETV Bharat / state

ACCIDENT: గూడవల్లి వద్ద లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో..ఇద్దరు మృతి

author img

By

Published : Aug 14, 2021, 2:04 PM IST

Updated : Aug 14, 2021, 2:22 PM IST

లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో..ఇద్దరు మృతి
లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో..ఇద్దరు మృతి

14:00 August 14

మరొకరి పరిస్థితి విషమం

విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గన్నవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని..దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పీలేరులో అక్రమ కట్టడాలు కూల్చివేత

Last Updated :Aug 14, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.