ETV Bharat / state

accident: డివైడర్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

author img

By

Published : Oct 13, 2021, 2:43 PM IST

కృష్ణాజిల్లా నందిగామ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం...ఒకరు మృతి
అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం...ఒకరు మృతి

కృష్ణాజిల్లా నందిగామ బైపాస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతిచెందిన వ్యక్తి చిన్నారావుగా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

Srisailam: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.