ETV Bharat / state

రైల్వే ట్రాక్​పై పాస్టర్ అనుమానాస్పద మృతి

author img

By

Published : Dec 11, 2020, 4:06 PM IST

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్​పై.. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్​లోని ఆంతోనినగర్​కు చెందిన ఆర్సీఎం చర్చి పాస్టర్ మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.

pastor dead body on railway track
పాస్టర్ మృత దేహం

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లోని ఆంతోనినగర్​కు చెందిన ఆర్సీఎం చర్చి ఫాదర్ చేబత్తిన సంతోష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్​పై ఆయన మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి అక్కడ పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకానిలో మృతుడు గతంలో పని చేసాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.