ETV Bharat / state

గన్నవరంలో పేకాటరాయుళ్ల మధ్య వివాదం.. పరస్పర దాడి

author img

By

Published : Jun 18, 2021, 11:06 AM IST

పేకాట వివాదంలో నెలకొన్న ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది.

conflict-on-two-people-at-gannavaram-krishna-district
పేకాటలో వివాదం... ఇద్దరు వ్యక్తుల పరస్పర దాడి

కృష్ణా జిల్లా గన్నవరం రాజీవ్‌నగర్ కాలనీలో ఘర్షణ జరిగింది. పేకాటలో తలెత్తిన వివాదంలో పరస్పరం ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకోగా నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదీచదవండి.

Highcourt: విచారణల ప్రత్యక్ష ప్రసారాల నిబంధనలపై హైకోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.