ETV Bharat / state

పన్నులు, జీఎస్టీ వసూళ్ల లక్ష్యం.. 31వేల కోట్లు : రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్

author img

By

Published : Nov 3, 2021, 3:01 PM IST

Ravi Shankar narayan Chief Commissioner of State Taxes
రవిశంకర్ నారాయణ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్

ఈ ఆర్థిక సంవత్సరంలో.. పన్నులు, జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.31 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు సాధించేందుకు పటిష్టమైన రిటర్నుల దాఖలు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.18 వేల కోట్ల వరకూ వసూలు చేశామని చెబుతున్న రవిశంకర్ తో "ఈటీవీ భారత్" ముఖాముఖి..

31వేల కోట్ల పన్నులు, జీఎస్టీ వసూళ్లే ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం - రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్

ఇదీ చదవండి : Benz circle fly over: దశాబ్దాల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం - ఎంపీ కేశినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.