అందరూ కలిస్తేనే అసలైన పండుగ అని చాటిచెప్పారు గుంటూరు జిల్లా పెనమర్రు గ్రామస్థులు. 350కి పైగా కుటుంబాలు ఒకే చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, విద్య నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు గ్రామస్థులు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను ఆత్మీయ సమ్మేళనం పరిచయ వేదిక పేరిట ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్న వారంతా హాజరయ్యారు.
ఇదీ చదవండి: సహజ సిద్ధమైన రంగులతో వస్త్రాల తయారీ ఎలా...??