ETV Bharat / state

సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామ పిటిషన్​.. కేంద్రం, సీబీఐకి హైకోర్టు నోటీసులు

author img

By

Published : Feb 8, 2023, 9:34 PM IST

Updated : Feb 8, 2023, 10:58 PM IST

MP Raghuramakrishnam Raju: తనను కస్టడీలో సీఐడీ అధికారులు చిత్రహింసలు పెట్టారని.. ఆ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐని ఆదేశించింది.

MP Raghuramakrishnam Raju
MP Raghuramakrishnam Raju

MP Raghuramakrishnam Raju: కస్టడీలో తనను సీఐడీ సిబ్బంది చిత్రహింసలు పెట్టారని.. ఆ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రజా ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై.. మీడియా, బహిరంగ సమావేశాల్లో మాట్లాడినందుకే కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు పిటిషనర్​పై కక్ష కట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 8, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.