ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగులు...

author img

By

Published : Nov 3, 2022, 1:45 PM IST

Kapaul run at polling stations
పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు

Kapaul run at polling stations: మునుగోడు ఉపఎన్నిక వేళ బిజీబిజీగా పరుగులు తీస్తూకనిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏపాల్. నియోజక వర్గాన్ని చుట్టేస్తున్న ఆయన.. ఈ ఒకే రోజు వంద కేంద్రాలను చుట్టేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఒక అభ్యర్థిగా తనపై ఎంతో బాధ్యత ఉందన్న ఆయన.. మునుగోడు ప్రజల మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

..

పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.