ETV Bharat / state

రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు ఆందోళన

author img

By

Published : Jan 16, 2021, 3:42 AM IST

రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు ఆందోళన
రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు ఆందోళన

కనుమ సందర్భంగా రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు నిరసనలు చేశారు. పలు చోట్ల కాగడాలతో,సెల్​ ఫోన్ లైట్లతో ఆందోళన చేశారు.

రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు ఆందోళన

శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు అమరావతి వెలుగు పేరుతో ఆందోళన నిర్వహించారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు కాగడాలతో నిరసన తెలిపారు. వెంకటపాలెం గంగానమ్మ ఆలయం వద్ద రైతులు, మహిళలు సెల్ ఫోన్ లైట్లతో నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు దీక్షా శిబిరం వద్ద కాగడాలతో మానవహారం చేపట్టారు.

ఇవీ చదవండి

కోడి పందేల బరుల వద్ద వైకాపా వర్గాల ఘర్షణ.. సర్దిచెప్పిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.