ETV Bharat / state

ఆ రెండు జిల్లాల్లో భూకంపం

author img

By

Published : Aug 13, 2022, 6:22 PM IST

Updated : Aug 13, 2022, 8:11 PM IST

earthquake
earthquake

18:16 August 13

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రకంపనలు

రాష్ట్రంలో రెండు జిల్లాల్లో భూకంపం జనాలను హడలెత్తించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, కొండాపురం మండలాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. వింజమూరు, వరికుంటపాడు మండలాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. పామూరు పరిసర గ్రామాల్లో 3 సెకండ్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో.. ఏం జరుగుతోందో అర్థంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇవీ చదవండి :

Last Updated : Aug 13, 2022, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.