ETV Bharat / state

తప్పుల తడకగా నూతన బియ్యం కార్డు

author img

By

Published : Mar 6, 2020, 12:33 PM IST

ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన బియ్యం కార్డులో తూర్పుగోదావరి జిల్లా నాగుల్​లంకకు చెందిన ఓ కుటుంబ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. తల్లీ, ఇద్దరు కుమారుల పుట్టిన తేదీలు ఒకే విధంగా ప్రచురితమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కుటుంబ యజమాని.. ఈ కార్డులోని వివరాలు తమను విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తప్పుల తడకగా ఉన్న ఈ కార్డును సరిచేయాలని ఆయన కోరుతున్నారు.

Mistaken rice card in East Godavari district
తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు

తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు

ఇదీచదవండి.

ఆహారం బాగోలేదంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.