ETV Bharat / state

Accident: తూర్పుగోదావరి జిల్లాలో లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు

author img

By

Published : Mar 14, 2022, 10:00 AM IST

Updated : Mar 14, 2022, 11:11 AM IST

Lorry accident
లారీ-బస్సు ఢీ

09:54 March 14

మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ సహా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

గోకవరం డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లికి సమీపంలోని వాలమూరు వద్ద బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా.. 15 మంది గాయపడ్డారు. వీరిని మారేడుమిల్లి, రంపచోడవరం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.

ఇదీ చదవండి:

Accident: కారును ఢీకొన్న లారీ.. దంపతులు మృతి

Last Updated :Mar 14, 2022, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.