ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న జస్టిస్ నాగార్జున రెడ్డి

author img

By

Published : Dec 26, 2020, 8:38 PM IST

justice-nagarjuna-reddy-visit-srikalahasthi-temple-in-chitthore-district
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న జస్టిస్ నాగార్జున రెడ్డి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని ఏపీఈఆర్​సీ ఛైర్మన్.. జస్టిస్ నాగార్జున రెడ్డి సందర్శించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని ఏపీఈఆర్​సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి దర్శించారు. శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయ ఈఓ పెద్దిరాజు ఆయనకు స్వాగతం పలికారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో జస్టిస్ నాగార్జునరెడ్డి ఆశీర్వచనం అందుకున్నారు.

ఇదీ చదవండి:

తిరుమల: కన్నుల పండువగా రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.