ETV Bharat / state

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

author img

By

Published : Jun 19, 2020, 7:48 PM IST

congress leaders protest for petrol rates
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

పెట్రో ధరల పెంపుని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్​ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు.. భాజపా పాలనపై పలు విమర్శలు గుప్పించారు.


పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్​బాబు పాల్గొన్నారు. భాజపా అసమర్థ పాలన వల్లే ప్రజలపై విపరీతమైన ధరల భారం పడిందని విమర్శించారు.

ఇవీ చూడండి... ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.