ETV Bharat / state

'వైకాపా నేతలు వేధిస్తున్నారు.. కాపాడండి'

author img

By

Published : Jun 10, 2020, 8:27 AM IST

వాలంటీర్​పై వైకాపా నాయకులు వేధింపులు...ఆపై దాడి
వాలంటీర్​పై వైకాపా నాయకులు వేధింపులు...ఆపై దాడి

వైకాపా నాయకులు తనను వేధిస్తున్నారంటూ.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలానికి చెందిన మహిళా వాలంటీర్.. పోలీసులను ఆశ్రయించింది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో దుయ్యలకుంటపల్లిలో చంద్రలేఖ వాలంటీర్​గా పని చేస్తున్నారు. తనను వైకాపా నాయకులు కాటమయ్య, శివారెడ్డి.. చాలా రోజులుగా వేధిస్తున్నారని పోలీసుస్టేషన్​​లో ఫిర్యాదు చేశారు.

తమ మాట వినకుంటే పై అధికారులకు చెప్పి సస్పెండ్ చేయిస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. తనపై, కుటుంబీకులపై దాడి చేశారని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. కాపాడాలని పోలీసులను కోరారు.

ఇవీ చదవండి:

వాలంటీర్​ పై దాడి... ముగ్గురిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.