ETV Bharat / state

నీలకంఠాపురంలో నిరాడంబరంగా శ్రీరామనవమి

author img

By

Published : Apr 2, 2020, 7:12 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీతారామ కల్యాణానికి హాజరయ్యారు.

srirama navami celebrations in neelakantapuram
సీతరామ కల్యాణానికి హాజరైన మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి.. తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ పానకం తీసుకున్నారు.

ఇదీ చూడండి:

'తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కొనుగోలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.