ETV Bharat / state

బచ్చేహల్లి పాఠశాలలో పాము కలకలం.. భయంతో విద్యార్థులు పరుగులు

author img

By

Published : Nov 22, 2019, 1:03 PM IST

పాఠశాలలో ప్రవేశించిన పాము

పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో గదిలో పాము ప్రవేశించింది. విద్యార్థులు భయంతో పరుగులు తీసిన ఘటన అనంతపురంలోని బచ్చేహల్లిలో జరిగింది.

బచ్చేహల్లి పాఠశాలలో పాము కలకలం..
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం బచ్చేహల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. పామును చూసి పిల్లలు ఒకేసారి బయటకు పరుగులు తీశారు. పిల్లల కేకలు విని విద్యార్థుల తల్లిదండ్రులు.. పాముని సమీపంలోని పొలాల్లోకి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీచూడండి.రూ.10 అడిగాడు... ఇవ్వనంటే దాడికి దిగాడు..!

Intro:ap_atp_62_21_snke_in_school_av_ap10005
~~~|||~~~~~~~*
పాఠశాల గదిలోకి పాము... భయాందోళనలో విద్యార్థులు...
------------*
పాఠశాల జరుగుతున్న సమయంలో తరగతి గదిలో ఓ పాము ప్రవేశించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం బచ్చే హల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కి గురువారం పాము ప్రవేశించడంతో ఉపాధ్యాయులు పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిల్లలు పాము మీదకు రాళ్ళు విసరటానికి ప్రయత్నించారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల కేకలు విని పాముని సమీపంలోని పొలాల్లోకి అరవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.