P15B MARMA : దేశీయంగా తయారైన రెండవ విధ్వంసక నౌక "పి15బి" తరగతికి చెందిన మర్మ.. గోవా సముద్రంలో పరీక్షలకు పయనమైంది. మజాగండాక్స్ షిప్ బిల్డర్స్ వద్ద తయారైన ఈ యుద్ద నౌకను.. 2022 మధ్య నాటికి నౌకాదళంలోకి ప్రవేశపెడతారు. ఈ లోగా చేయాల్సిన పరీక్షలన్నీ నిర్వహించి, పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు.
ఇదీ చదవండి : Students Letter to Principal for watching PUSHPA: సార్...పుష్ప సినిమాకి...మీకూ ఓ టిక్కెట్ ఉంది ..