ETV Bharat / city

'దేశంలో బలమైన నాయకుడనే జగన్​ను ఆహ్వానించలేదు'

author img

By

Published : Feb 26, 2020, 1:25 PM IST

Updated : Feb 26, 2020, 5:00 PM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్​కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడు కాబట్టే విందుకు ఆహ్వానించలేదని అన్నారు. నవీన్​ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని గుర్తు చేశారు.

'దేశంలో బలమైన నాయకుడనే జగన్​ను ఆహ్వానించలేదు'
'దేశంలో బలమైన నాయకుడనే జగన్​ను ఆహ్వానించలేదు'

మీడియాతో మంత్రి బొత్స
Last Updated :Feb 26, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.